నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)ల పేరిట రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాథమిక హకుల ను కాలరాస్తున్నారని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె �
కల్లుగీత వృత్తిదారులపై గ్రామ అభివృద్ధి కమిటీలు(వీడీసీ) చేస్తున్న దాడులు దుర్మార్గమని, ప్రభుత్వం తక్షణమే వెంటనే జోక్యం చేసుకొని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు
గ్రామాభివృద్ధి కమిటీల పేరిట బీసీలను సామాజిక బహిష్కరణకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ లేఖ రాశారు. గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో బీసీ వర్గాలను స�