KTR | మూసీ నది పుట్టిన జన్మస్థలంలోనే చెట్లను చంపేసి.. కిందికి వెళ్లి మూసీ సుందరీకరణ చేస్తామనడం కేవలం కమిషన్ల కోసమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ కలిసి వి�
కేంద్ర ప్రభుత్వం వికారాబాద్ సమీపంలోని దామగుండంలో నిర్మించతలపెట్టిన వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుందని స్థానికులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వికారాబాద్ అడవుల్లోని దామగుండం వద్ద లో ఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల మూసీ నది అంతర్థానమయ్యే ప్రమాదం ఉన్నదని, రాడార్ కేంద్ర ఏర్పాటు మూసీకి మరణశ�