ముమ్మరంగా వాహనాల తనిఖీలుపెద్దేముల్, జూన్ 6 : మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో లాక్డౌన్ అమలు కొనసాగుతున్నది. ప్రతి రోజూ ఉదయం మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వ్యా
లక్ష్యం కోటి చేప పిల్లలు89 లక్షల చిన్న చేప పిల్లలు, 25 లక్షల పెద్ద చేప పిల్లలుజిల్లాలోని 830 పెద్ద, చిన్న చెరువులు.. 10 ప్రాజెక్టుల్లో పెంచేందుకు నిర్ణయంఆగస్టు మూడో వారంలో కార్యక్రమానికి శ్రీకారంఈ నెల 14వ తేదీ వర
నిర్మించిన కలెక్టరేట్ భవనాలను ప్రారంభించడానికి సిద్ధం చేయండికలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశంజిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్పాల్గొన్న వికారాబాద్, రంగా�
రంగారెడ్డి జిల్లాలో రూ.21.14కోట్లతో ఏడు రోడ్లు, రూ.14.63 కోట్లతో 4 బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరుటెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించండినిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలిరాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.
ఒక్కొక్కరికి 15 కిలోలు పంపిణీరంగారెడ్డి జిల్లాలో 17,44,464 మంది లబ్ధిదారులు26,937 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని అంచనా రంగారెడ్డి, జూన్ 5 (నమస్తే తెలంగాణ): రోజు కూలీ చేస్తే నే కుటుంబాన్ని పోషించేందుకు కష్టాలు పడే �
నేడు నమస్తే తెలంగాణ పదో వార్షికోత్సవం అన్ని వర్గాల మన్ననలు పొందుతున్న పత్రిక.. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక బంగారు తెలంగాణలో తనదైన పాత్ర ‘ధర్మగంట’తో అధికారుల అవినీతి బట్టబయలు విభిన్న కథనాలతో అందరి ముందు�
ఆమనగల్లు,జూన్ 4 : దవాఖాన అభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేద్దామని డీప్యూటీ డీఎంహెచ్వో దీన్దాయల్ కోరారు. శుక్రవారం ఆమనగల్లు ప్రభుత్వ దవాఖాన ఆవరణలో దవాఖాన అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశ
పరిగి, జూన్ 4 : ప్రతి గిరిజన తండాకు బీటీ రోడ్డు నిర్మాణానికి సర్కారు కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. జనాభా ప్రాతిపదికన తండాలకు బీటీ రోడ్డు సదుపాయం కోసం సర్కారు నిధులు మంజూ
తాండూరు రూరల్, జూన్ 3: సబ్డివిజన్ పరిధిలోని ఫర్టిలైజర్స్ దుకాణదారులు నకిలీ విత్తనాలు, మందులు విక్రయిస్తే వారి లైసెన్సులు రద్దు చేసి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తాండూరు డీఎస్పీ లక్ష్మీనార�
కొన్ని చోట్ల పొలం పనులు షురూఈ నెల 1, 2, 3 తేదీల్లో 48 మి.మీ వర్షపాతం నమోదురుతుపవనాలు వచ్చిన తర్వాతే విత్తనాలు విత్తుకోవాలనిరైతులకు సూచిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలువికారాబాద్, జూన్ 3, (నమస్తే తెలంగాణ) : ఈనెల
మునిపల్లి, జూన్ 2 : వికారాబాద్ జిల్లా పరిగి గ్రామానికి చెందిన వెంక ట్ అనే యువకుడు ముంబైలో సోనూసూద్ను కలిసేందుకు రెండు రోజుల కింద పరిగి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. బుధవారం వెంకట్ పాదయాత్రగా మునిపల్�
కొడంగల్, జూన్ 1: రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నదని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. మంగళవారం స్థానిక మార్కెట్ యార్డ్లోని �
కోట్పల్లి, జూన్ 1: పేదింటి ఆడపిల్లల కల్యాణానికి తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకంతో అండగా ఉంటుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండలంలోని బార్వాద్ గ్రామంలో రైతు �