కొడంగల్, మే 26: మండలంలోని అప్పాయిపల్లి, ఉడి మేశ్వరం గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి పనులను ఎంపీడీవో మోహన్లాల్తో పాటు ఎంపీవో శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడు తూ కరోనా నేపథ్యంలో ఉపా�
పరిగి, మే 25: మినరల్ ఫండ్తో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, డీఎంఎఫ్సీ చైర్పర్సన్ పి.సబితారెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ కమిటీ �
నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చెక్పోస్టుల వద్ద గట్టి పోలీసు నిఘా ముమ్మరంగా వాహనాల తనిఖీలు పరిగి, మే 25: కరోనా కట్టడికి ప్రభుత్వం అమలుచేస్తు న్న లాక్డౌన్ను పరిగిలో �
లారీలు, గన్నీ బ్యాగుల కొరతపై ప్రత్యామ్నాయ చర్యలు ధాన్యం నిలువకు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు కరోనా నిబంధనల మధ్య కొనుగోళ్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కొడంగల్, మే 25 : రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు �
కరోనా కట్టడికి వైద్యసిబ్బంది సేవలు భేష్…! ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధుల నిర్వహణ వికారాబాద్లో 18 పీహెచ్సీలు, 713 ఆశవర్కర్లు, 280 ఏఎన్ఎంల సేవలు, 2123 అంగన్వాడీ టీచర్లు రంగారెడ్డిజిల్లాలో కొవిడ్ విధులు న
షాబాద్, మే 24: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. సోమవారం షాబాద్ మండల పరిధిలోని సర్దార్నగర్ వ్యవ
వికారాబాద్, మే 24, (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలుంటాయని జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంతో పాటుగా వివిధ ప్రాంతాల్లో ఎస్పీ నారాయణ లాక్ డౌన్ పరిస్థి�
ఉమ్మడి కొందుర్గు మండలంలో కొనసాగుతున్న ఇంటింటి జ్వర సర్వే ఇప్పటికే రెండు సార్లు పూర్తి l సర్వేలో పొల్గొంటున్న 64 టీంలు 14, 500 కుటుంబాలకు పూర్తి l 215 మందికి ఫీవర్ ఉన్నట్లు నిర్ధారణ కరోనాపై పూర్తి అవగాహన కల్పిస్�
చెక్పోస్టుల వద్ద పకడ్బందీగా పోలీసుల తనిఖీలుఅనవసరంగా బయట తిరిగేవారిపై చట్టపరమైన చర్యలువాహనాలు సీజ్.. కేసులు నమోదురంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 213 వాహనాలు సీజ్5,228 లాక్డౌన్ ఉల్లంఘన కేసులు నమోదు వికా
50 పడకల ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటుప్రజలకు కరోనాపై జాగ్రత్తలు సూచిస్తున్న ఎమ్మెల్యే ఆనంద్ మోమిన్పేట, మే 22: కరోనా కష్ట కాలంలో పేదలకు కూడా మెరుగైన వైద్యం అందించేందుకు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కృషి �
కొడంగల్, మే 21: దోమలు కుట్టడం వల్ల ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తాయని, జాగ్రత్తలు పాటిస్తేనే ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చని జోనల్ సహాయ సంచాలకుడు నాగయ్య పేర్కొన్నారు. శుక్రవారం జోనల్ మలేరియా కార్�
పరిగి, మే 21 : పరిగిలో పటిష్టంగా లాక్డౌన్ అమలవుతున్నది. లాక్డౌన్ సడలింపు సమయాల్లోనే ప్రజలు తమకు అవసరమైన నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు పావుగంట ముందు నుంచే దుకాణాలు మూసివేసి