తాండూరు రూరల్, మే 21 : ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం జూనియర్ కళాశాల మైదానంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కూరగాయలు, పండ్ల మార్కెట్�
సీఎం కేసీఆర్ ఆదేశాలతో అందుబాటులోకి 200 పడకలు ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి నేటి నుంచి వికారాబాద్ జిల్లాలో రూ.2,500లకే సీటీ స్కాన్ డ్రగ్ స్టోర్ మంజూరు చేసినందుకు సీఎంకు ధన్�
కలెక్టర్లకు, డీఎంఅండ్హెచ్వో, జిల్లా ఎస్పీలకు ఆదేశం వరంగల్ నుంచి జిల్లాలో కొవిడ్ పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్లో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం వికారాబాద్, మే 21,(నమస్తే తెలంగాణ) : జ�
పరిగి, మే 20 : కరోనా కట్టడికి ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్డౌన్ గురువారం పరిగిలో పకడ్బందీగా అమలు జరిగింది. ఆంక్షలు సడలింపు సమయం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు వివిధ వ్యాపార సంస్థలు తెరవగా, కూరగాయల విక్రయాలు కొనసా�
వికారాబాద్, మే 20, (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి ప్రభుత్వం జ్వర సర్వే చేపట్టింది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటికే మొదటి, రెండో విడుత సర్వే పూర్తి చేసిన అధికారులు మూడో విడుతను గురువారం ప్రారం�
కొవిడ్కు దూరంగా ఆరు తండాలు కఠిన నిబంధనలు పాటిస్తున్న తండావాసులు అత్యవసరమైతే తప్ప బయటకు రాని జనం వేరే గ్రామవాసులకు నో ఎంట్రీ కరోనా వైరస్ కట్టడిలో ఆదర్శం వికారాబాద్, మే 19, (నమస్తే తెలంగాణ)/కొడంగల్: సెంకం
మోమిన్పేట, మే 19: కరోనా విజృంభన దృష్ట్యా ప్రభుత్వ దవాఖానల్లో అదనంగా బెడ్లు ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆన�
ఇండ్లకే పరిమితమైన జనాలుస్వచ్ఛందంగా సహకరిస్తున్న వ్యాపారులుపకడ్బందీగా లాక్డౌన్ అమలు చేస్తున్న పోలీసులు తాండూరు, మే 18: కరోనాను తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ను సంపూర్ణంగా న�
ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్త్వరితగతిన మందులు అందించడమే లక్ష్యంఅనంతగిరిలోని 200 పడకల దవాఖానలో కొవిడ్ చికిత్సకు నిర్ణయంహర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులు తాండూరు, మే 18: సర్కార్ దవాఖానల్లో ప్రజలం�
పరిగి, మే 17: మండలంలోని మిట్టకోడూరు గ్రామంలో సర్పంచ్ పటేల్ జయలక్ష్మి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేయడం పట్ల రైతులకు హర్షం వ్యక్తం చేస్తున్న�
రోడ్లన్నీ నిర్మానుష్యం.. పకడ్బందీగా పోలీసుల పహారా స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసిన వ్యాపారులు కోట్పల్లి, మే 17: మండలంలోని అన్ని గ్రామాల్లో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ప్రజల అవసరాలకు ఉదయం 6 నుంచి
యాలాల, మే 17: ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఏర్పాటుచేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని ఆయన
ఆర్ఎంపీలతో సమీక్షలో జిల్లా ఉప వైద్యాధికారి దామోదర్ షాబాద్, మే 17: ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తే సహించేదిలేదని జిల్లా ఉప వైద్యాధికారి దామోదర్ హెచ్చరిం చారు. సోమవారం మండల కేంద్రంలోని పంచాయతీ �