రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో తప్పనిసరిగా ప్రభుత్వరంగ సంస్థ అయిన విజయ నెయ్యిని మాత్రమే వాడాలని ప్రభుత్వం స్ప ష్టం చేసింది. యాదాద్రికి మాత్రం మార్చి వరకు మినహాయింపునిచ్చిం ది. తిరుమల లడ్డూ వివాదం అనంత�
ఆలయ ప్రసాదాల్లో కల్తీ నెయ్యిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ప్రభుత్వరంగ సంస్థ అయిన విజయ నెయ్యిని మాత్రమే ప్రసాదాల తయారీలో వినియోగించాలని స్పష్టం చేసింది.
మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా విజయ డెయిరీ పలు ఉత్పత్తులను చిన్న ప్యాకెట్లలో తీసుకొస్తున్నది. విజయ డెయిరీ నుంచి రూ.10, రూ.20కి లభించే స్పెషల్ గ్రేడ్ అగ్మార్క్ నెయ్యి చిన్న ప్యాకెట్లను పశు సంవర్ధకశాఖ మ�