ఉద్యోగుల భద్రతే ప్రభుత్వ ధ్యేయమని ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ విజయభాస్కర్ పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డిలోని ఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ విలీన ప్రక్ర�
హనుమకొండ జిల్లా పరకాల (Parakala) మండల ప్రత్యేక అధికారిగా డాక్టర్ కే. విజయభాస్కర్ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ భాధ్యతలు నిర్వహించిన కే. వెంకటనారాయణ జాయింట్ డైరక్టర్ పదోన్నతిపై ఖమ్మం జిల్లాకు వెళ్లారు.