రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్సెట్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయని ఎప్సెట్ కన్వీనర్ విజయ్కుమార్రెడ్డి శనివారం తెలిపారు.
Dharma Reddy | తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, సమాచారశాఖ మాజీ కమిషనర్ విజయ్కుమార్రెడ్డిపై సైతం విచారణ చేపట్టాలని ఆదేశించింది.
రేవంత్ బాగోతం బయటపెడతానని కాంగ్రెస్ నాయకుడు విజయ్కుమార్రెడ్డి హెచ్చరించారు. ముథోల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తే.. తనను కాదని నారాయణరావు పటేల్కు కేటాయించారని మండిపడ్డారు. శనివార�
19,954 మంది అర్హత 44 ఏండ్ల వయసులో శాంతిస్వరూప్కు 5వ ర్యాంకు ఫలితాలు విడుదలచేసిన సబిత హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): బీటెక్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ కోసం నిర్వహించిన టీఎస్ఈసెట్లో 90.69 శాతం మంది విద్యా�