యువ గ్రాండ్మాస్టర్లు విదిత్ గుజరాతి, దివ్య దేశ్ముఖ్కు మహారాష్ట్ర ప్రభుత్వం నగదు బహుమతి ప్రకటించింది. ఇటీవలే హంగేరి వేదికగా ముగిసిన 45వ చెస్ ఒలింపియాడ్లో స్వర్ణం గెలిచిన భారత పురుషుల, మహిళల జట్లలో �
క్యాండిడేట్స్ చెస్ టోర్నీ లో భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ మళ్లీ విజయాల బాట పట్టాడు. ఆరో రౌండ్లో ఓడిన గుకేశ్.. 8వ రౌండ్లో భారత్కే చెందిన విదిత్ గుజరాతిని ఓడించాడు.
సోచి (రష్యా) : రష్యాలో జరుగుతున్న ఫిడే చెస్ ప్రపంచ కప్ పోటీలలో భారత గ్రాండ్ మాస్టర్ విదిత్ గుజరాతి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. విదిత్.. 1.5-0.5 తేడాతో వాసిఫ్ రర్బైలి(అజర్బైజాన్)పై విజయం సాధించా�