రైతు వేదికల్లో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లతో అన్నదాతలకు మేలు జరుగుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి అన్నారు. మొయినాబాద్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్
సీఎంఆర్(కస్టమ్ మిల్లుడ్ రైస్) డెలివరీ లక్ష్యాన్ని పదిహేను రోజుల్లోగా పూర్తి చేయాలని తహసీల్దార్లను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సీఎంఆర్ డెలివరీ వేగవంతం, భూ సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం, ఓటు �