రాష్ట్రవ్యాప్తంగా మహిళా భవనాల నిర్మాణ పనుల పురోగతిని ప్రతీరోజు తానే పరిశీలిస్తానని పీఆర్ఆర్డీ శాఖ మంత్రి సీతక స్పష్టం చేశారు. శనివారం పీఆర్, సెర్ప్ అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రైతు వేదికల్లో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లతో అన్నదాతలకు మేలు జరుగుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి అన్నారు. మొయినాబాద్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్
సీఎంఆర్(కస్టమ్ మిల్లుడ్ రైస్) డెలివరీ లక్ష్యాన్ని పదిహేను రోజుల్లోగా పూర్తి చేయాలని తహసీల్దార్లను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సీఎంఆర్ డెలివరీ వేగవంతం, భూ సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం, ఓటు �