బాధిత కుటుంబానికి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అండగా నిలిచారు. కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సౌందర్య కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నది.
ఎర్రవల్లి మండలంలోని రాజశ్రీగార్లపాడు గ్రామానికి చెందిన లక్ష్మన్న గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో భాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజేయుడు శుక్రవారం కర్నూల్లో లక్ష్మన్న ఆపరేషన్ నిమిత్తం
షాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాగులో చిక్కుకుని మృతిచెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గంలో