వింత వ్యాధితో మూగ జీవాలు మృత్యవాత పడుతున్నాయి. ఐదు రోజుల వ్యవధిలోనే 13 ఆవులు మృతి చెందాయి. పెద్దకొడప్గల్ మండలంలో వ్యాపిస్తున్న ఈ వ్యాధి పశువుల యజమానులను కలవరపెడుతున్నది.
వీధి కుక్కల దాడులు.. వాటి వల్ల జరుగుతున్న మరణాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. పసిపిల్లల ప్రాణాలు పోతుండటంతో నివారణ చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో తగిన చర్యలకు జీహెచ్ఎంసీ సిద�
రోజు రోజుకూ పెరుగుతున్న చలి తీవ్రతతో జీవాల్లో పలు రకాల వ్యాధులు సోకే అవకాశం ఉందని పశువైద్యాధికారులు చెబుతున్నారు. పెంపకందారులు అప్రమత్తంగా ఉండి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్�
ప్రస్తుతం వేసవికాలంలో పశువులకు మేత దొరకక రైతులు ఇబ్బందులు పడకుండా పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే మేలు. ఇలాంటి సమయంలో బోరుబావుల వద్ద నీటి వసతి ఉన్నవారు తమకున్న భూమిలో కొంత