దేశంలో టెక్నాలజీ రంగ పెట్టుబడుల పట్ల సెంటిమెంట్ బలహీనపడటం, స్టార్టప్లకు నిధులు సమీకరించే శక్తి సన్నగిల్లడంతో ప్రైవేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్ (వీసీ) ఫండ్స్ పెట్టుబడులు భారీగా తగ్గుతున్నాయ�
భారత స్టార్టప్ల్లోకి గత ఏడాది నిధుల ప్రవాహం భారీగా తగ్గింది. 2022లో దేశీ స్టార్టప్ల్లోకి వెంచర్ క్యాపిటల్ (వీసీ) పెట్టుబడులు 38 శాతం క్షీణించినట్టు ఫైనాన్షియల్ డాటాబేస్ సంస్థ గ్లోబల్డాటా వెల్లడించి
కార్పొరేట్ సంస్థలపై అయాన్ సంస్థ సర్వే న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: దేశీ కార్పొరేట్లు ఈ ఏడాది ఉద్యోగుల వేతనాల్ని 9.9 శాతం మేర పెంచగలమన్న ధీమాతో ఉన్నాయి. ఆర్థిక వృద్ధి పటిష్టంగా ఉన్నందున 2022లో వేతనాల పెంపు గతేడాద�