తెలంగాణ నెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విక్రమ్ ఆదిత్య రెడ్డి ఎన్నికయ్యారు. 2025-29 కాలానికి గాను ఆదివారం జరిగిన ఎన్నికల్లో కొత్త కార్యవర్గం ఏర్పాటు కాగా సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా రామ్మోహన్.
బోధన్ పట్టణంలోని ఆచన్పల్లిలో రుద్ర కమ్యూనిటీ ఆధ్వర్యంలో భోగి వేడులను శనివారం ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు వేయడంతోపాటు, మహిళకు ముగ్గులు, పిల్లలకు గాలిపటాల పోటీలు నిర్వహించారు.