నిడమనూరు మండలంలోని సూరేపల్లి గ్రామానికి చెందిన సంకూరి వెంకట నారాయణ మున్నూరు కాపు యువత నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజీవ్ శుక్రవారం నియామక ఉత్తర్వులను
ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, వాటి అమలుకు కృషి చేయాలని బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ కోరారు. శనివారం బోధన్ పట్టణ పోలీసు ఆధ్వర్యంలో పలు ప్రధాన వీధుల గుండా సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు.
కేంద్ర బడ్జెట్పై చర్చలో రాష్ట్ర సలహాదారు జీఆర్ రెడ్డి హైదరాబాద్, ఫిబ్రవరి 24, (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న వన్ నేషన్.. వన్ రిజిస్ట్రేషన్ విధానం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ర�