క్రిస్మస్ వేడుకల కోసం అమ్మమ్మ ఊరికి వచ్చిన బాలుడు అనుకోని రీతిలో మృత్యుఒడికి చేరాడు. ఇంటి నుంచి కిరాణాషాపునకు వెళ్లిన నిమిషాల్లోనే లారీ ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల వివరాల ప్రకారం.. చందుర్తి మ
Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ(Vemulawada) మున్సిపల్ పరిధి శాంతినగర్ సమీపంలో కోతుల మంద(Monkeys died) అనుమానస్పద స్థితిలో మృత్యువాత పడింది.
అన్నివర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజపల్లిలో రజక సంఘ భవనాన్ని ప్రారంభించి, మాట్లాడారు.