ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేని ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తున్నందుకే రేవంత్ సర్కారు అక్రమంగా కేసులు పెట్టిస్తున్నదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
Vemula | ప్రధాని నరేంద్ర మోడీని ఎదిరించే దమ్ము ముఖ్యమంత్రి కేసీఆర్కు మాత్రమే ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం డి నాగారం గ్రామంలో స్థానిక టీఆర్ఎస్ నేత
రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిజామాబాద్ జిల్లాలో బుధ, గురువారాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో టీఆర్ఎస్ బలపర్చిన రాజ్
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మార్కెట్లో తెలంగాణ పత్తికి భారీ డిమాండ్ ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. కరోనా స�
వార్డు సభ్యులకు మినహాయింపుపై ప్రతిపాదన అసెంబ్లీ ముందుకు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు గ్రామాల ఏర్పాటుపై చట్టసవరణకు ప్రతిపాదన హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఎన్�