సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి పక్కనున్న పాతూర్ కూరగాయల మార్కెట్ను బుధవారం రాత్రి సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్తూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సందర్శించారు. ర�
దసరా పండుగ వేళ ధరలు దడ పుట్టిస్తున్నాయి. కూరగాయల రేట్లు కాక రేపుతుండగా.. నిత్యావసరాలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాట కిలో రూ.80 కి చేరి మాట విననంటున్నది. ఉల్లి ధరలు కూడా రూ.60కి చేరి కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
రాష్ట్రంలో కూరగాయల ధరలు దడపుట్టిస్తున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల మందగమనం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గిపోవడం కూరగాయల దిగుబడులపై తీవ్రంగా ప్రభావం చూపించింది.
మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు సంబంధించిన బిల్లులు నెలల తరబడిగా పెండింగ్లో ఉన్నాయి. ఫలితంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతున్నది.
గత కొన్ని నెలలుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన ధరల సూచీ క్రమంగా శాంతిస్తున్నది. దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో గత నెలకుగాను రిటైల్ ధరల సూచీ నాలుగు నెలల కనిష్ఠ స్థాయి 4.87 శాతానికి పడిపోయింది
మార్కెట్లో కూరగాయల ధర లు భగ్గుమంటున్నాయి. ఓవైపు వాతావరణం చల్లబడినా.. కూరగాయల ధరలు మాత్రం రోజురోజుకూ పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందకుండాపోతున్నాయి. మార్కెట్లో ఏ కూరగాయ ధర విన్నా కొంటే కాదు ధర వింటే�