జైపూర్కి చెందిన కూరగాయల వ్యాపారి అమిత్ సెహ్రా స్నేహితుడు ఇచ్చిన రూ.500 అప్పుతో లాటరీ టికెట్ కొని రూ.11 కోట్లు గెలుచుకున్నారు. ఆ డబ్బును తీసుకోవడానికి మంగళవారం అతడు చండీగఢ్ వచ్చారు.
ఉత్తరప్రదేశ్ పోలీసుల దాష్టీకం వల్ల ఒక చిరు వ్యాపారిని రైలు ఢీకొన్నది. దీంతో ఆ యువకుడు తన రెండు కాళ్లను కోల్పోయాడు. బీజేపీ పాలిత యూపీలోని కాన్పూర్లో ఈ సంఘటన జరిగింది.
Vegetable Seller | ఆ కూరగాయల దుకాణంలో అన్ని రకాల వెజెటబుల్స్తోపాటు డ్రగ్స్ కూడా లభిస్తాయి. అరే.. ఆ షాపు ఎక్కడుంది అనుకుంటున్నారా.. ఒడిశాలోని గంజామ్ జిల్లాలోని భలియాగడలో ఉంది.
ధన్బాద్ : మన కాలనీలోకి వచ్చే కూరలమ్మలు.. వాళ్ల గంపల్లో ఉండే కూరగాయలను రాగయుక్తంగా పాడి వినిపిస్తూ అమ్ముకునేవారు. ఇప్పుడు కొంచెం ఆధునికత అందుబాటులోకి రావడంతో కూరగాయల వాళ్లు తాము అమ్మే వస్తువుల పేర్లను �