దేశంలో కూరగాయల సాగు పెరుగుదల అంతంత మాత్రంగానే ఉన్నది. గడచిన పదిహేడేండ్లలో 30.07 లక్షల ఎకరాల సాగు మాత్రమే పెరిగిందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ఐకార్) ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్స్టిట్
Vegetable cultivation | మన దేశంలో ముఖ్యంగా తెలంగాణలో ఏడాది పొడవునా కాయగూరలు పండించేందుకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఖరీఫ్ సీజన్లో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా మంచి లాభాలను...
జనగామ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో శామీర్పేట గ్రామం ఉన్నది. ఎటుచూసినా ఆకుకూరల తోటలతో ఆకుపచ్చని తివాచీ పరిచినట్లు కనిపిస్తుంది. సుమారు 80 నుంచి 100 కుటుంబాలకు ఆకుకూరల సాగుతోనే ఆదాయం వస్తున్నది. తక్కు�
ఏడాదిలో రెండుసార్లు వరి పండించి, మద్దతు ధర కోసం తండ్లాడటం కంటే.. ఇతర పంటలు వేయడమే మంచిదని అంటున్నారు జగిత్యాల జిల్లా రైతులు. వరితో పోలిస్తే.. రోజువారీగా ఆదాయాన్ని అందించే కూరగాయల సాగే బాగుందని చెబుతున్నార