Chain Snatching | రాజన్న సిరిసిల్ల జిల్లాలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. ఇంటి ముందు పనులు చేసుకుంటున్న మహిళ కళ్లలో కారం కొట్టి బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు.
తము సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవద్దని పలువురు దళిత కుటుంబాలు అదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో సర్వే నెంబరు 318, 49లో ఎకరం భూమిని దాదాపు 70సంవత్�