ఆంధ్ర పాలకుల కథ; తెలంగాణ వ్యథ-5 తెలివి కొద్దిగా కలిగిన ఏ రాజకీయ నాయకుడైనా 39 ఏండ్లు (1914-1952) ఉద్యమం చేసినప్పుడు తమ రాష్ట్రం మీద ప్రేమతో దాని భౌగోళిక స్వరూపం, వనరులు, వ్యవసాయం, విద్య, వైద్యం మొదలైనవి రాష్ట్ర ఏర్పాట
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రగతి నిరోధకులుగా మీ ముందుకు వచ్చేవాళ్లు తెలంగాణ నాయకులే. భవిష్యత్తులో మీరు పోరాడాల్సింది తెలంగాణ నేతలతోనే?’ అని ప్రొఫెసర్ జయశంకర్ అంటుండేవారు. ఇప్పుడు ఆ మాటలను నిజ�
బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో దూకుడు పెంచింది. ఇప్పటికే 20 లక్షల మంది పదాధికారులను కలిగిన బీఆర్ఎస్.. ఈ నెలాఖరు నాటికి మరో 30 లక్షల మందితో ఆ రాష్ట్రంలో అనతికాలంలోనే అత్యధిక పదాధికారులున్న పార్టీగా అవతరి�
ఎన్నో ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసి, దూరదృష్టితో స్వరాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకే దక్కుతుందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ �