కొత్తకొండ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి ఆలయంలో నాగవెల్లి, వసంతోత్సవం కార్యక్రమాలు జరిగాయి. భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఉత్సవమూర్తులకు వసంత మండపంలో నీలలోహిత పూజ నిర్వహించారు. నల్లపూసలను భద్�
సీఎం కేసీఆర్ వీరశైవలింగాయత్ల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారని ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వీరన్నగూడెంలో వీరశైవలింగాయత్ట్రస్ట్ ఆధ్వర్యంల�
తెలంగాణ సర్కారు ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలకేంద్రంలోని వీరభద్రస్వామి దేవాలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దున్నది.