పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వంశానికి చెందిన ఎనిమిదో తరం మనుమడు వీరభద్ర స్వామి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన, కేఎస్ఆర్ క్రియేషన్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించిన బ్రహ్మం గారి గాన స�
భవిష్యత్తులో జరగబోయే అనేక పరిణామాల గురించి వీరబ్రహ్మేంద్రస్వామి వందల ఏండ్ల క్రితమే తన కాలజ్ఞానంలో వివరించారు. అందులో ఒక ఆసక్తికర అంశం.. ‘రాబోయే కాలంలో ఢిల్లీ పరిపాలకుల్లో మరో నరసింహుడు ఉంటాడ’ని వివరిం�
జిల్లా కేంద్రంలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ఆదివారం వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో విశ్వకర్మ ఎం ప్లాయీస్ సొసైటీ నేతలు విశ్వకర్మ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు.
ఘట్కేసర్ రూరల్, జూన్ 23 : ప్రజలలో నెలకొన్న మూఢ నమ్మకాలను తొలగించి అజ్ఞానులను విజ్ఞానులుగా మార్చిన మహనీయుడు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా �