మెదక్ మున్సిపాలిటీ/ పెద్దశంకరంపేట/ రామాయంపేట / నర్సాపూర్/ చిలిపిచెడ్/ కొల్చారం/ వెల్దుర్తి, సెప్టెంబర్ 17 : జిల్లా కేంద్రంలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ఆదివారం వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో విశ్వకర్మ ఎం ప్లాయీస్ సొసైటీ నేతలు విశ్వకర్మ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి సంగయ్య, బాధ్యులు సత్యనారాయణచారి, నవీన్చారి, సాయిలుచారి, ప్రవీణ్, రవీందర్ పాల్గొన్నారు.
పెద్దశంకరంపేటలో స్వర్ణకారులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో స్వర్ణకార సంఘం మండలాధ్యక్షుడు బాయికాడి నర్సింహులు, ప్రధాన కార్యదర్శి కాజిపల్లి సంతోష్, గౌరవ సలహదారులు అన్నారం సత్యనారాయణ ఉన్నారు.
రామాయంపేట పట్టణంతోపాటు డీ.ధర్మారం, అక్కన్నపేట, కాట్రియాల, లక్ష్మాపూర్ గ్రామాల్లో విశ్వకర్మ, మను మ్మయ, స్వర్ణకార సంఘాల నాయకులు విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. రామాయంపేట ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమా ల్లో ఏఎంసీ మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, నాయకులు కొడపర్తి లక్ష్మణాచారి, ఎల్ది లక్ష్మీనారాయణ, రాములుచారి, వడ్ల శ్రీనివాస్, కమ్మరి చంద్రమౌళి, కోమటిపల్లి శ్రీనివాస్చారి, యాదగిరి, పాండు, సుంకోజు దామోదర్చారి, రామకృష్ణ్ణాచారి, శ్రీకాంత్, కొడపర్తి రమేశ్, విశ్వరూపాచారి, మురళి, బాలచందర్, ముకుందచారి, బ్రహ్మచారి, కొడపర్తి నరేందర్, శ్రీశైలం, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
రామాయంపేటలో ప్రముఖ సంఘసేవకుడు కన్నోజు నాగభూషణంచారి, లక్ష్మి దంపతులు హోమాలు నిర్వహించారు.
నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లిలో విశ్వబ్రాహ్మణ సం ఘం నాయకులు నర్సింహులుచారి, గోపాల్చారి, యాదయ్యచారి, నరసింహాచారి, రమేశ్చారి తదితరులు పాల్గొన్నారు.
చిలిపిచెడ్, అంతారం, ఫైజాబాద్ గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో సర్పంచ్ మనోహరానర్సింహరెడ్డి, ఎంపీటీసీ మల్లమ్మసంగాగౌడ్, విశ్వకర్మ సంఘం నాయకులు నర్సింహాచారి, కేశవులు, కిష్టయ్యచారి, నరేశ్చారి తదితరులు పాల్గొన్నారు.
కొల్చారం మండలకేంద్రంలో జరిగిన కార్యకమంలో విశ్వకర్మ సంఘం మండలాధ్యక్షుడు మయబ్రహ్మ ప్రభాకర్చారి, నాయకులు విశ్వజ్ఞ పాండురంగాచారి, మనుబ్రహ్మ శ్రీనుచారి, మయబ్రహ్మ శ్రీనివాస్చారి, మనోబ్రహ్మ దశరథం చారి, మయబ్రహ్మ వీరస్వామి చారి, మయబ్రహ్మ నర్సింహులుచారి, శివకుమార్చారి, కరుణాకర్చారి, ఎల్లయ్యచారి, ఈశ్వర్చారి, కామేశ్వర్చారి తదితరులు పాల్గొన్నారు.వెల్దుర్తి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం నాయకులు మల్లేశంచారి, కిశోర్చారి, వినోభాచారి, శ్రవణ్, దేవాచారి తదితరులు పాల్గొన్నారు.