న్యూయార్క్లో జరుగుతున్న ఓపెన్ స్కాష్ క్లాసిక్ ఈవెంట్లో భారత స్కాష్ ఆటగాళ్లు వెల్వన్ సెంథిల్కుమార్, వీర్ ఛొత్రాని, రమిత్ ఠాండన్ పోరాటం ప్రిక్వార్టర్స్లోనే ముగిసింది.
వరల్డ్ స్కాష్ చాంపియన్షిప్స్లో భారత్ పోరాటం రెండో రౌండ్కే ముగిసింది. సింగిల్స్ విభాగాల్లో నలుగురు ప్లేయర్లు బరిలోకి దిగినా ఒక్కరు కూడా ముందంజ వేయలేకపోయారు. మహిళల సింగిల్స్లో అన్హత్ సింగ్తో �