యువత విధి నిర్వహణలో నాణ్యమైన సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, విద్యార్థులు ఉన్నత లక్ష్యంతోపాటు పనిలో నాణ్యతను చూపితే విజయం మీ దాసోహం అవుతుందని రాష్ట్ర గవర్నర్, ఉద్యాన వర్సిటీ చాన్స్లర్ సీపీ �
ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఐసీఎమ్ఆర్-ఎన్ఐఎన్) సంస్థల మధ్య పరస్పర సహకారా
విద్యార్థులు సా ధించే విజయాల్లో మానసిక, శారీరక దృఢత్వం కీలకపాత్ర పోషిస్తాయని రాష్ట్ర ఉద్యాన విశ్వ విద్యాల యం వైస్ చాన్స్లర్ డాక్టర్ నీరజాప్రభాకర్ పేర్కొ న్నారు.