నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల జాబితాను ఆర్జీయూకేటీలో వీసీ గోవర్ధన్ విడుదల చేశారు. మహబూబ్నగర్, బాసర కలిపి మొత్తం సీట్లకు 1,690 మందిని ఎంపిక చేసి జాబితాను ప్రకటిం
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంటిగ్రేటెడ్ కోర్సులో ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ పూర్తి అయిందని ట్రిపుల్ఐటీ వీసీ గోవర్ధన్ తెలిపారు.
RGUKT | ఆర్జీయూకేటిలో సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ అధికారులచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి ప్రొఫెసర్ వి. గోవర్ధన్ పాల్గొని మాట్లాడారు.
Fake Notification | ఆర్జీయూకేటీ బాసర అడ్మిషన్ నోటిఫికేషన్పై సోషల్ మీడియా వదంతులు నమ్మరాదని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ స్పష్టం చేశారు. త్వరలో ఆర్జీయూకేటీ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఒక ప్రకటనలో వెల్లడించ�