తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. బాంబే ఐఐటీ ఓపెన్-సోర్స్ సాఫ్ట్వేర్ ఫర్ ఎడ్యుకేషన్(ఫోసీ-జీఐఎస్) ప్రాజెక్ట్ క్యాటగిరీలో ఉత్తమ విశ్వవిద్యాలయం అవార్డును అందజే
ఎరువులు, క్రిమిసంహారక మందులను మోతాదుకు మించి వాడటం చేటని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉప కులపతి డాక్టర్ రాజిరెడ్డి అన్నారు. శామీర్పేట మండలం పొన్నాలలో బుధవారం కూరగాయలు పండించే రైతులతో కొండా ల�