శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ద్రాక్ష పరిశోధన కేంద్రంలో నిర్వహిస్తున్న ‘గ్రేప్ ఫెస్టివల్' (ద్రాక్ష పండుగ)కు సందర్శకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది.
చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయంలో నిలదొకుకునేందుకు డిజిటల్, సాంకేతిక పద్ధతులు వినియోగించాల్సిన అవసరం ఉందని ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ దండ రాజిరెడ్డి పేర్కొన్నారు.