ఉపాధిహామీ చట్టం స్థానంలో కేంద్రం వీబీ-జీ రామ్జీ చట్టాన్ని తీసుకురావడంపై మంత్రి సీతక తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉపాధి హామీ చట్టానికి గాంధీ పేరు తీసేసి గాంధీని మరోసారి బీజేపీ హత్య చేసిందని, మండిపడ్డారు.
వీబీ-జీరామ్-జీ చట్టాన్ని రద్దు చేసి, గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పునరుద్ధరణ చేసే వరకు వామపక్షాలు, ప్రజాతంత్ర, లౌకికవాదశక్తులన్నీ నిరంతర ప్రజా ఉద్యమాలు చేపట్టాలని వామపక్ష నాయకులు పిల�
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించి వీబీ-జీ రామ్ జీ బిల్లును ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టడంపై విపక్ష సభ్యులు మంగళవారం పార్లమెంట్లో తీవ్ర నిరసన తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతులు, రైతు కూలీలకు ప్రతి సంవత్సరం వేతనంతో కూడిన 100 రోజుల పనిదినాలను కల్పించేందుకు చట్టపరమైన భరోసానిచ్చే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని(ఎంజీఎన్ఆర్ఈజీఏ-