కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ (MGNREGA) పథకం స్థానంలో నూతనంగా తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) (వీబీ జీ–రామ్ జీ) పథకంలో పని చేస్తున్న ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల క�
దేవరకొండ మండలం గొల్లపల్లి గ్రామంలో రూ.25 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ బుధవారం శంకుస్థాపన చేశారు. గ్రామంలో వీబీ రామ్ జీ నిధుల ద్వారా రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రా�
పేదలకు ఉపాధిని దూరం చేసే వీబీ జీ రామ్ జీ ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం కారేపల్లి తాసీల్దార్ కార్యాలయం, ఎర్రబోడు, మాణిక్యారం, విశ్వనాధపల్లి, గాంధీనగర్, గాదెపాడు, చీ
వీబీ జీ రామ్ జీ స్కీమ్కు వ్యతిరేకంగా ఉపాధి హామీ కార్మికులు జూలై 1న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు మేరకు పంచాయతీ కార్యాలయాల వద్ద నిరసన తెలపాలని ఆ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్�
ఉపాధిహామీ చట్టం స్థానంలో కేంద్రం వీబీ-జీ రామ్జీ చట్టాన్ని తీసుకురావడంపై మంత్రి సీతక తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉపాధి హామీ చట్టానికి గాంధీ పేరు తీసేసి గాంధీని మరోసారి బీజేపీ హత్య చేసిందని, మండిపడ్డారు.
వీబీ-జీరామ్-జీ చట్టాన్ని రద్దు చేసి, గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పునరుద్ధరణ చేసే వరకు వామపక్షాలు, ప్రజాతంత్ర, లౌకికవాదశక్తులన్నీ నిరంతర ప్రజా ఉద్యమాలు చేపట్టాలని వామపక్ష నాయకులు పిల�
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించి వీబీ-జీ రామ్ జీ బిల్లును ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టడంపై విపక్ష సభ్యులు మంగళవారం పార్లమెంట్లో తీవ్ర నిరసన తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతులు, రైతు కూలీలకు ప్రతి సంవత్సరం వేతనంతో కూడిన 100 రోజుల పనిదినాలను కల్పించేందుకు చట్టపరమైన భరోసానిచ్చే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని(ఎంజీఎన్ఆర్ఈజీఏ-