ఆ తల్లి పుట్టిన పాలకడలి.. నవరత్నాలకు నిలయం. ఆమె మెట్టిన వైకుంఠం నవనిధులకూ ఆలవాలం. ఆమె ఎక్కడ ఉంటే.. అక్కడ సిరిసంపదలు తులతూగుతాయి. సాధారణ మనుషులే కాదు.. దేవతలూ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పరితపిస్తారు. అటువంటి శ�
వరాలిచ్చే తల్లి మహాలక్ష్మిని మహిళలు భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. శ్రావణ రెండో శుక్రవారాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారిక�
శ్రావణమాసాన్ని పురసరించుకుని జిల్లా కేంద్రంలో ని వివిధ ఆలయాల్లో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం వరలక్ష్మీ అమ్మవారికి అ ష్టోత్తర కుంకుమార్చన, నైవేద్యం చెల్లించి
శ్రావణ వరలక్ష్మీ వ్రతాల పూజలను పురస్కరించుకొని సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఆలయ అధికారులు అమ్మవారిని గాజులతో అలంకరించారు. భక్తులు ఆలయంలో వరలక్ష్మీ వ్రత�