రెండుస్థానాల్లో ముందంజలో అభ్యర్థులు పల్లా 30%, వాణీదేవికి 31.5% ఓట్లు తొలి ప్రాధాన్య ఓట్లలో 50%+1 ఓట్లు కష్టమే ద్వితీయ ప్రాధాన్య ఓట్లతోనే ఫలితం ఖరారు! హైదరాబాద్, నల్లగొండ, మార్చి18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పట్ట�
ఎమ్మెల్సీ ఎన్నికలో భారీగా పెరిగిన ఓటింగ్ పట్టణ ప్రాంతాల్లోనూ ఓటర్ల అనూహ్య స్పందన అధికార పార్టీకే లాభమంటున్న విశ్లేషకులు ప్రతిపక్ష పార్టీల అంచనాలు తల్లకిందులు హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ప్
మన పుట్టుకకు కారణమైంది పుట్టిల్లు. ఎన్నేండ్లయినా, ఎంత దూరమైనా, ఎంత గొప్పింటికి కోడలుగా పోయినా.. జీవితాంతం పుట్టింటిపై మమకారం ఉంటుంది. మన అస్తిత్వానికి కారణమైన ఆ ఇంటిపై ప్రేమ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంట�
అవకాశం ఇవ్వండి నేనేంటో రుజువు చేసుకుంటా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎస్ వాణీదేవి విజ్ఞప్తి మల్కాజిగిరి/హిమాయత్నగర్, మార్చి 12: ‘పట్టభద్రుల సమస్యలే కాదు.. బాపుతో దేశవిదేశాలు తిరిగి సామాజిక సమస్యలపైన
మంత్రి గంగులకు లేఖలు అందజేత హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. మంగళవారం తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన�
హైదరాబాద్ : గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్రెడ్డి, సురభి వాణీదేవి లకు తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీయూటీఎఫ్) తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేర�
హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఈ మేరకు టీజీవ�
పల్లా, వాణీదేవిలకే బ్రాహ్మణుల మద్దతు అర్చక ఉద్యోగ ఐక్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ మహబూబాబాద్, మార్చి 6: అసలు సిసలైన హిందుత్వవాది సీఎం కేసీఆరేనని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ ఐక్య వర్కింగ్
హైదరాబాద్ : ఎన్నికలు, ఓట్లు ఎప్పుడూ వస్తుంటాయి. ప్రజాస్వామ్యంలో ఎందుకు ఓటు వేస్తున్నామో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. డా.బి.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల మనందరం ఇవాళ ఇక్కడ ఉన్నాం. కానీ ఈరోజు అంబ
హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవికి పలు విద్యా సంస్థలు, సంఘాలు తమ మద్దతును
హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న వరంగల్- నల్లగొండ- ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం టె�