రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందజేయాలన్న సదాశయంతో తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ‘సీఎం అల్పాహారం’ పథకాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
గురువారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఎర్రబెల్లి ట్రస్ట్ సహకారంతో వందేమాతరం ఫౌండేషన్ డైరెక్టర్ రవీంద్ర ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలను నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర�
మహబూబాబాద్ : వందేమాతరం ఫౌండేషన్ చేస్తున్న సేవలను ఎంత పొగిడినా తక్కువే అని పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని తొర్రూరు మండల కేంద్రంలో గత 50 రోజుల నుంచి ఉమ్మడి వరంగల్ జి