త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ శుక్రవారం ప్రకటించింది. 39 మందితో కూడిన ఈ జాబితాలో 4 తెలంగాణ స్థానాలు ఉన్నాయి.
2019 సార్వత్రిక ఎన్నికల్లో రూ.15 కోట్లు ఇస్తేనే ఎంపీగా పోటీ చేస్తా’నని డీకే అరుణ పీసీసీ అంతర్గత సమావేశంలో డిమాండ్ చేశారని సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్రెడ్డి తెలిపారు.
కల్వకుర్తి కాంగ్రెస్లో వర్గపోరు తారాస్థాయికి చేరుకున్నది. ప్యారాచూట్ నేత రాకతో పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. రాత్రికి రాత్రి కండువా కప్పుకున్న వారి కోసం ఇంతకాలం కష్టపడ్డ వారిని బలి చేస్తారా? అంటూ
నిత్యం ప్రజా రక్షణకు పాటుపడుతున్న పోలీసులపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రెడ్ డైరీలో పేర్లు నమోదు చేసుకున్నామని, మీ సంగతి చూస్తామని అహంకారంతో మాట్లాడడం సరికాదని ఉమ్మడి జిల్లా వ�