పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లాల్లో స్పాట్ వాల్యుయేషన్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.
విద్యార్థుల్లోని ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేందుకు రాష్ట్రవిద్యాశాఖ సీసీఈ విధానాన్ని అమలు చేస్తున్నది. పరీక్షలు నిర్వహించి మేథస్సును పరీక్షిస్తున్నది. పాఠశాల స్థాయిలో పదోతరగతి విద్యార్థులకు ఇంట�
ప్రయోజనమని కొందరు.. అశాస్త్రీయమని మరికొందరు విద్యావేత్తల వాదనన్యూఢిల్లీ : సీబీఎస్ఈ మూల్యాంకన విధానంపై విద్యావేత్తలు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ విధానం నిష్పక్షపాతంగా ఉన్నదని కొందరు ఆహ్వానిస్తుండగా