ప్రపంచం ఉన్నంత వరకు ఆదికవి వాల్మీకి మహర్షి రాసిన రామాయణం, ఆయన చరిత్ర ఉంటుందని, మహోన్నత వ్యక్తి వాల్మీకి స్ఫూర్తితోనే అనేక మంది కవులు, రచయితలుగా మారారని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు.
Valmiki Jayanti | వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17 నుంచి అన్ని జిల్లాల్లో అధికారికంగా వాల్మీకి జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. �
రవీంద్రభారతి, అక్టోబర్ 20:మహర్షి వాల్మీకి ప్రవచనాలను విశ్వవ్యాప్తం చేయాలని, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని పలువురు వక్తలు కోరారు. బుధవారం రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంత్యో