భారతీయ జన తా పార్టీ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించింది.. నమ్మివచ్చిన విద్యార్థి నాయకులను నడిరోడ్డుపై వదిలేసింది.. అని ప్రజా గాయకుడు దరువు ఎల్లన్న ఆరోపించారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని వైశ్యభవన్లో ఏ
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వైశ్యభవన్లో ఆలిండియా ఫిడే రేటింగ్ ఓపెన్ చెస్ టోర్నీ మంగళవారం ఘనంగా మొదలైంది. విశ్వనాథ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జిల్లాలో తొలిసారిగా జరుగుతున్న ఈ పోటీల్లో మనదేశంతో పాట�