చుట్టూ పచ్చదనం.. అక్కడక్కడ చెట్లతో ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న పార్కులా ఉంది కదూ.. మీ ఊహ అదే అయితే తప్పులో కాలేసినట్టే. ఇది జామాబాద్లోని వైకుంఠధామం.
వనపర్తి జిల్లాగా అవతరించాక పట్టణం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నది. ఈక్రమంలో పలు అభివృద్ధి పనులు పూర్తి కాగా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే పలు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాయాల
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్తోపాటు హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో కలిపి దాదాపు రూ.214.51 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థా
ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ కరువై ఆత్మకూరు, అమరచింత పట్టణాల్లో అభివృద్ధి కుంటుపడింది. ఉమ్మడి మండలంగా ఉన్న ఆత్మకూరు సంస్థానాధీశుల కాలం నుంచి ఉమ్మడిజిల్లాలోనే తాలూకా కేంద్రంగా పేరొందింది.
-బసిరెడ్డిపల్లి కాంగ్రెస్ సర్పంచ్ సూరప్ప ‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపు మారుతున్నదని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని కాంగ్రెస్ నేత, వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు మౌలిక వసతులతో తొలగిన ఇబ్బందులు హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు రాజాపేట, మార్చి 20 : పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అలాంటి పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశం ఆభివ�
పేదోళ్ల పార్థివదేహాలకూ గౌరవప్రదంగా అంత్యక్రియలు గ్రామానికో వైకుంఠధామంతో మార్పు రూ.1554 కోట్లతో నిర్మాణం.. 97% పూర్తి పట్టణాల్లో నిర్మాణాలకు రూ.200 కోట్లు పల్లె, పట్టణ ప్రగతితో సమూల మార్పులు హైదరాబాద్, జూలై 2 (న�