న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్లను రాజస్థాన్ లో చెత్త కింద పడేస్తున్నారనే వార్తలపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అశోక్ గెహ్లోత్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. రాజస్థాన్ లో వ్యాక్సిన్ల�
భువనేశ్వర్ : కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లను సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేయాలని ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని రాష్ట్రాల ముఖ్యమంత్రు�
న్యూఢిల్లీ : ఈ ఏడాది డిసెంబర్ చివరికి దేశంలో పౌరులందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలను గారడీ మాటలుగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తోసిపుచ్చారు. �
న్యూఢిల్లీ : ప్యాకేజ్ ల కోసం ప్రైవేట్ దవాఖానాలు, హోటళ్లలో వ్యాక్సినేషన్ ను బీజేపీ ప్రోత్సహిస్తోందని ఆప్ ఎమ్మెల్యే అతిషి ఆరోపించిన క్రమంలో కాషాయ పార్టీ ప్రతి విమర్శలకు దిగింది. ఆప్ ఎమ్మెల్యే �
పెద్దపల్లి : సింగరేణి కొలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) చైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు రామగుండం ప్రాంతంలో 100 మందికి పైగా బొగ్గుగని కార్మికులకు ఆదివారం వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్�
మూడురోజులపాటు ప్రత్యేక డ్రైవర్ తొలి దశలో వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ టీకాలు వేయించే బాధ్యత అధికారులకు ఒక్కో విభాగం ఒక్కో అధికారికి అప్పగింత హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్కు ప్రధాన
న్యూఢిల్లీ : భారత్ లో త్వరలో మరో నాలుగు కొత్త కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని, రోజుకు కోటి వ్యాక్సిన్ డోసులు అందించవచ్చని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. మరికొన�
న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్లను నేరుగా రాష్ట్రానికి పంపాలని తాము చేసిన విజ్ఞప్తిని మోడెర్నా తోసిపుచ్చిందని పంజాబ్ వెల్లడించిన నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం విదేశీ వ్యాక్సిన
న్యూఢిల్లీ : కరోనా కట్టడికి భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైన క్రమంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఆసక్తికర అంచనాలు వెల్లడించింది. ఈ ఏడాది చివ�
రాయ్ పూర్ : రాష్ట్రాల ప్రమేయం లేకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని చత్తీస్ ఘడ్ ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ దేవ్ కోరారు. వ్యాక్సిన్ల కొనుగోలుకు రాష్ట్రా
టీకాడ్రైవ్లో మరో మైలురాయి.. 19.18కోట్ల డోసుల పంపిణీ | టీకా డ్రైవ్లో భారత్ మరో మైలురాయి చేరింది. 19.18కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.