లక్నో : కరోనా నుంచి కోలుకున్న రోగులు పోస్ట్ కొవిడ్ లక్షణాలతో బాధపడుతుంటే వారికి దవాఖానల్లో ఉచిత చికిత్స అందించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్-19 నెగెటివ్ రిపోర్ట్ వచ్�
ముంబై : కరోనా కట్టడి చర్యలను పక్కనపెట్టిన కాషాయ పార్టీ 2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలుపొందాలనే దానిపై కసరత్తు సాగిస్తోందని శివసేన ఆరోపించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్�
ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య | ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు.
పోలీసులు | ఇంటి ముందు కూరగాయలు అమ్ముకుంటున్న ఓ బాలుడిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కరోనా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించాడంటూ అతడిని పోలీసు
న్యూఢిల్లీ : సోషల్ మీడియా వేదికలపై వ్యాపారవేత్తగా మభ్యపెడుతూ యువతులు, బాలికలను మోసగిస్తున్న వ్యక్తిని (21) ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఆన్లైన్ లో యువతులతో స్నేహం పెంచుకుని వ�
లక్నో : ఉత్తర్ ప్రదేశ్ లో ఇటీవల ముగిసిన పంచాయతి ఎన్నికల విధుల్లో పాల్గొన్న 1600 మంది టీచర్లు కరోనా మహమ్మారి బారినపడి మరణించారని పలు ఉపాధ్యాయ సంఘాలు చేసిన వ్యాఖ్యలను యూపీ ప్రభుత్వం తోసిపుచ�
బల్లియా : టైర్, పెట్రోల్ ఉపయోగించి మృతదేహాన్ని దహనం చేసినందుకు ఐదుగురు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు విధుల నుండి సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం చోటుచేసుకుంది. మాల్
కొత్త పెళ్లి కూతురు | కరోనా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించిన అనంతరం.. ఓ కొత్త పెళ్లి కూతురు వచ్చింది. ఆ నవ వధువు ముఖాన్ని కొంగుతో కవర్