లక్నో : ఉన్నతాధికారుల మానసిక వేధింపులు, దుష్ప్రవర్తన కారణంగా 14 మంది ప్రభుత్వ వైద్యులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. బుధవారం సాయంత్రం సీఎంవో కార్యాలయంలో తమ రాజీనామా లేఖలను సమర్పించారు. అదేవి�
లక్నో : అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)ని కరోనా వైరస్ వణికిస్తోంది. కొవిడ్-19 లక్షణాలతో ఏఎంయూ క్యాంపస్ తో పాటు పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజుల్లో 34 మంది మరణించడం కలకలం రేపింది. కరో�
ఆజంఖాన్| సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్, అతని కుమారుడు అబ్దుల్లాఖాన్కు కరోనా సోకడంతో వారిని జైలు నుంచి చికిత్స కోసం దవాఖానకు తరలించారు.
లక్నో : లిక్కర్ బాటిల్ ను పడవేసిందనే కోపంతో మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యను కొట్టి చంపిన ఘటన యూపీలోని ఖేరి జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్ పూర్ దులాహి గ్రామంలో
బీజేపీ| ఉత్తరప్రదేశ్లో కరోనా మహమ్మారికి మరో ఎమ్మెల్యే కన్నుమూశారు. అధికార పార్టీ బీజేపీకి చెందిన సలోన్ ఎమ్మెల్యే దాల్ బహదూర్ శుక్రవారం ఉదయం మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో చనిపో�
అజిత్ సింగ్| కరోనా కాటుకు మరో రాజకీయ ప్రముఖుడు ప్రాణాలొదిరారు. కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డీ) అధ్యక్షుడు చౌదరి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూశారు. 82 ఏండ్ల అజిత్ సింగ్ ఏప్రిల్ 22న కరోనా బ�
అలహాబాద్: హాస్పిటల్స్కు ఆక్సిజన్ సరఫరా చేయకపోవడం వల్ల కొవిడ్ పేషెంట్లు చనిపోవడం ఓ నేరపూరిత చర్య అని, ఇది మారణ హోమానికి ఏమాత్రం తక్కువ కాదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది అలహాబాద్ హైకోర్