లక్నో : ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం కొలువుదీరనున్నది. గురువారం ఆ రాష్ట్ర శాసనసభా పక్ష సమావేశం జరుగనున్నది. అయితే, అంతకు ముందే మంత్రుల జాబితాపై జాతీయ స్థాయి నేతలు కూలంకశంగా చర్చిస్తుస్తున్నారు. దాదాపు
బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ఐదుగురి మృతి | ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా - లక్నో ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.