ప్రతీకార సుంకాల ప్రభావం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం బయటపడ్డాయి. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 3,395.94 పాయింట్లు ఎగబాకి 78,553.20 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ
ఒకప్పుడు ప్రతీకార సుంకాలను విమర్శించిన ధనిక దేశాలే ఇప్పుడు ఒకదానిపై మరొకటి ప్రతీకార సుంకాలను విధించుకుంటుపోతున్నాయని ట్రేడ్ వర్గాలు విమర్శిస్తున్నాయి.
అమెరికా ప్రతీకార సుంకాల నుంచి భారత ఫార్మా ఉత్పత్తులకు మినహాయింపు లభించడం గొప్ప ప్రగతి అని రాజ్యసభ్యుడు డాక్టర్ పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. ఈ మినహాయింపు వల్ల దేశ ఫార్మాస్యూటికల్ పరిశ్రమకు భారీ ఊర�