పశ్చిమాసియా యుద్ధం సామాన్య పౌరుల జీవితాల్లో చిచ్చు రేపింది. ఎప్పుడు ఏ బాంబు మీద పడుతుందో తెలియని స్థితిలో వేలాది మంది పౌరులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని వలస బాట పడుతున్నారు.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్నది. ఐదు రోజులుగా వరుస దాడులు జరుగుతున్నాయి. యుద్ధంతో భారత్ చమురు దిగుమతులకు ముప్పు ఏర్పడే ప్రమాదం కనిపిస్తున్నది. అంతేకాకుండా గల్ఫ్ దేశాలకు ఆర్థిక నష్ట