అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతున్నది. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ తమ పొరుగు దేశాలకు హెచ్చరికలు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వినోద, పర్యాటక ప్రదేశాలపై దాడులు చేస్తామని ఇరాన్ తాజాగా హెచ్చరించింది. ఇప్పటికీ తాము క్షిపణులు తయారుచేస్తున్నామని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభిం�
US-Iran War | అమెరికా-ఇజ్రాయెల్ సైనిక దాడులు, ఇరాన్ ప్రతిదాడులను ఐక్యరాజ్యసమితి స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఖండించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని విమర్శించింది.