మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పేరుతో వెనిజువెలా జలాల్లోని నౌకలపై దాడులు చేయిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు వెనిజువెలా సరిహద్దులో బాంబర్లను మోహరించారు.
ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి ఉపయోగించిన యూఎస్ బీ-2 స్టెల్త్ బాంబర్లు నిరాఘాటంగా 37 గంటలపాటు ప్రయాణించాయని ఓ అమెరికా అధికారి వెల్లడించారు. మార్గమధ్యంలో పలుమార్లు ఆకాశంలోనే వీటిలో ఇంధనం నింపారని చెప్పార
అమెరికా బీ స్పిరిట్ బాంబర్లు ఆదివారం ఇరాన్లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై దాడి చేసి విజయవంతంగా వెనుదిరిగాయి. ఈ క్రమంలో ఆ అణు కేంద్రాల ప్రాముఖ్యం గురించి తెలుసుకుందాం.