మండలంలోని జాన్పహాడ్ దర్గా వద్ద మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఉర్సు ఉత్సవాలు శనివారం సమాధుల వద్ద దీపారాధన కార్యక్రమంతో ప్రశాంతంగా ముగిసాయి. శుక్రవారం లక్షకు పైగా భక్తులతో పోటెత్తిన దర్గా వద్ద మూడో రోజ
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్పహాడ్ దర్గా పంచాయతీ పరిధిలో ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో ప్రధానమైన గంధోత్సవం (ఉర్సే షరీఫ్)ను శుక్రవారం సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు.
పటాన్చెరు, ఫిబ్రవరి 14 : ఉర్సు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీక అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి పటాన్చెరు పట్టణంలోని హజరత్ నిజాముద్దీన్ దర్గాలో నిర్వహించిన ఉర్స�