పేద, మధ్యతరగతి చిన్నారులకు ఉత్తమ విద్య అందించేందుకు ఏర్పాటు చేయనున్న ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఉర్దూ మీడియాన్ని ప్రవేశపెట్టాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా శుక్రవారం ప్రభ�
రెంజల్ మండలంలోని కందకుర్తి జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాలలో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాంప్లెక్స్ హెచ్ఎం కే ఆదినారాయణ.పాఠశాల చైర్మన్ హసీనా బేగం హాజరయ్యారు. కాంప్లెక
ఇక్కడ కనిపిస్తున్న భవనం కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలోని బడి. నిన్న మొన్నటి వరకు అధ్వానంగా ఉండేది.
ఉర్దూ మీడియం | వచ్చే ఏడాది నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఉర్దూ మీడియంలో బోధన చేయనున్నామని గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.