రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉప్పల్ పోలీస్స్టేషన్లో రెడ్డి సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
స్టేషన్కు వచ్చిన వారి ఫిర్యాదు తీసుకోకుండా డబ్బు కోసం ఇబ్బందులకు గురిచేయడం, నిందితులతో దోస్తీ చేస్తూ బ్లాక్మెయిలింగ్కు పాల్పడే ముఠాలకు సహకరించే పోలీసులపై రాచకొండ సీపీ తరుణ్జోషి చర్యలు చేపట్టారు.
పాపులారిటీ, రాజకీయ ప్రయోజనం కోసం ఓ వ్యక్తి తనపై హత్యాయత్నం జరిగినట్లు డ్రామా ఆడాడు. స్నేహితులతో కలిసి ప్రణాళిక రచించి.. మీడియాలో వైరల్ చేసుకొని..చివరికి పోలీసులకు దొరికిపోయాడు.
బార్కోడ్ను కాపీచేసి నకిలీ ఐపీఎల్ టికెట్లను తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేసి 68 నకిలీ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ పోలీస్స్టేషన్లో గురువారం మల్కాజి